కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
రైతుల ఆత్మహత్యల పాపం టీడీపీదే..
28 Aug 2018 11:29 AM
కర్నూలుః రుణమాఫీ పేరుతో రైతులను టీడీపీ ప్రభుత్వం నట్టేంట ముంచిందని వైయస్ఆర్సీపీ నేత బి.వై రామయ్య మండిపడ్డారు. మీ ఇంటి పెద్దకొడుకుగా వస్తానని, మీ రుణభారం నాదేనంటూ అబద్ధపు హమీలు, బూటకపు కబుర్లతో గద్దెనెక్కిన చంద్రబాబు రైతు హత్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. రైతులకు రణమాఫీ జరగకపోగా వడ్డీలకు వడ్డీలు పెరిగి కొత్త రుణాలు రాని పరిస్థితి ఏర్పడిందన్నారు. వర్షాలు లేకపోవడం పంటలు ఎండిపోవడంతో రైతులు కరువుతో అల్లాడిపోతున్నారని, జిల్లామొత్తాన్ని కరువు జిల్లాగా ప్రకటించకపోగా, రైతులను కనీస సాయం కూడా అందించడం లేదని విమర్శించారు.