చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
యూటర్న్ అంకుల్ మళ్లీ మోదీతో కలుస్తారేమో?
30 Apr 2018 4:59 PM
విశాఖ: యూటర్న్ అంకుల్ చంద్రబాబు మళ్లీ ప్రధాని నరేంద్ర మోడీతో కలుస్తారేమో అని వైయస్ఆర్సీపీ మైనారిటీ నేత రహిమాన్ అనుమానం వ్యక్తం చేశారు. విశాఖలోని వంచన వ్యతిరేక దీక్షలో ఆయన మాట్లాడుతూ..చంద్రబాబు, నరేంద్ర మోడీ ఇద్దరూ కలిసి ఐదు కోట్ల మంది ఆంధ్రులను వంచించారన్నారు. ప్రత్యేక హోదా ఇచ్చేది మేమే..తెచ్చేది మేమే అని ఓట్లు వేయించుకొని మోసం చేశారని మండిపడ్డారు. వైయస్ జగన్తోనే హోదా సాధ్యమవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.