మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడు
వైయస్ఆర్ సీపీ నేతలపై టీడీపీ ఎమ్మెల్సీ దాడి
26 Jul 2018 3:18 PM
కలుషిత నీరు సరఫరా అవుతుందని ప్రశ్నించిందుకు వీరంగం
విజయనగరం: మంచినీటి కుళాయిల్లో మురికినీరు సరఫరా అవుతోందని ప్రశ్నించిన వైయస్ఆర్ సీపీ నేతలపై టీడీపీ ఎమ్మెల్సీ జగదీష్ దాడికి పాల్పడ్డారు. గ్రామదర్శిని కార్యక్రమంలో భాగంగా పార్వతీపురం వచ్చిన ఎమ్మెల్సీ జగదీష్ వీరంగం సృష్టించారు. శుద్ధనీటికి బదులుగా కుళాయిల్లో కలుషిత నీరు ప్రవహిస్తుందని, ఇలా అయితే.. ఎలా అని వైయస్ఆర్ సీపీ నేతలు ఎమ్మెల్సీని ప్రశ్నించారు. దీంతో ఊగిపోయిన జగదీష్ వైయస్ఆర్ సీపీ నేతలను దుర్భాషలాడుతూ.. దాడికి దిగారు. దీంతో టీడీపీ, వైయస్ఆర్ సీపీ, టీడీపీ నేతల మధ్య తోపులాట, వాగ్వాదం చోటు చేసుకుంది.