కాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్
రెండు పంటలకు నీరిచ్చిన ఘనత వైయస్ఆర్దే
05 May 2018 5:21 PM
పెడన: నియోజకవర్గంలో రెండు పంటలకు నీరిచ్చిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్రెడ్డిదే అని వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి పార్ధసారధి అన్నారు. పెడనలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.. చంద్రబాబు చేతకానితనం కారణంగా రైతులు పొట్ట చేతపట్టుకొని వలస వెళ్లారని విమర్శించారు. తొమ్మిదేళ్లలో ఒక పంటకు నీరు ఇవ్వలేని చంద్రబాబు ప్రభుత్వం..ఈ నాలుగేళ్లలో కూడా అదే తీరు కొనసాగిస్తున్నారన్నారు. పారిశ్రామికవేత్తలకు ఏవిధంగా కట్టబెడుదామన్నదే టీడీపీ నేతల విధానమన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్రాజశేఖరరెడ్డి హయాంలో రెండు పంటలకు నీరు ఇచ్చారన్నారు. ఇవాళ రైతులు పండించిన పంటను అమ్ముకోలేక అవస్థలు పడుతున్నారన్నారు. పంటలు అమ్ముకోవాలంటే పాసుబుక్కులు, ఈ– పాస్అంటూ దద్దమ్మ ప్రభుత్వం పాలన సాగిస్తుందన్నారు. నాడు వైయస్ఆర్ హయాంలో పేదలందరికీ సంక్షేమ పథకాలు అందేవన్నారు. నాడు అర్హత ఆధారంగా పింఛన్లు, రేషన్కార్డులు అందించారన్నారు.