మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
బలహీన వర్గాలకు సర్కార్ చేసిందేమిటి?
28 Apr 2018 2:37 PM
విజయవాడ: బలహీన వర్గాలకు చంద్రబాబు సర్కార్ చేసింది ఏమిటని వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి పార్థసారధి ప్రశ్నించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు కుల వివక్షతో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కేవలం టీడీపీ ్రÔó ణులకే సంక్షేమ పథకాలు అందజేశారన్నారు. బలహీన వర్గాల అవకాశాలకు చంద్రబాబు గండికొట్టారని విమర్శించారు.