కాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్
ఏపీకి చంద్రబాబు వల్లే నష్టం
21 Feb 2018 3:20 PM
విజయవాడ: ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు నాటకాలు ఆడుతున్నారని, ఏపీకి ఆయన వల్లే నష్టం వాటì ల్లుతుందని వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి పార్థసారధి మండిపడ్డారు. ప్రత్యేక హోదా ఇవ్వవద్దనిచంద్రబాబు కేంద్రానికి వత్తాసు పలుకుతూ..అప్పుడు, ఇప్పుడు రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. వెన్నుపోటు పొడిచేందుకే చంద్రబాబు సీనియారిటీ ఉపయోగపడిందని ఆక్షేపించారు.