మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
ఎల్లో మీడియా తప్పుడు ప్రచారంపై న్యాయ పోరాటం
23 Apr 2018 5:09 PM
విజయవాడ: ఎల్లో మీడియా వైయస్ఆర్సీపీపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాయని వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి పార్ధసారధి మండిపడ్డారు. నిన్న వైయస్ జగన్తో పార్టీ సీనియర్ నేతలు, ఎంపీలు సమావేశం నిర్వహించారని, ఈ సమయంలో వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తున్నారని ఎల్లో మీడియా ప్రచారం చేసిందన్నారు. ఈ వార్తలను వైయస్ఆర్సీపీ తీవ్రంగా ఖండిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ అంశంపై లీగల్గా ప్రోసీడ్అయి న్యాయ పోరాటం చేస్తామని పార్ధసారధి తెలిపారు.