కాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్
అత్యంత ప్రజాదరణ కలిగిన నేత వైయస్ జగన్
25 Jun 2018 12:42 PM
జననేత పోరాటాలకు ఆకర్షితులై పార్టీలో చేరికలు
పీలేరులో 50ల టీడీపీ కుటుంబాలు చేరిక
అనంతలో పలువురి చేరిక
చిత్తూరు: సమకాలిన రాజకీయాల్లో దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు వైయస్ జగన్మోహన్రెడ్డి అని పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్నారు. వైయస్ జగన్ ప్రజల పక్షాన నిలబడిపోరాడుతున్నారని, ఆ పోరాటాలకు ఆకర్షితులై అధికార పార్టీ నేతలు కూడా ప్రతిపక్షంలో చేరేందుకు వరుస కడుతున్నారన్నారు. ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీకి చెందిన 50 కుటుంబాలు వైయస్ఆర్ సీపీలో చేరాయి. ఈ మేరకు ఆయన వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.