కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
బీజేపీతో వైయస్ఆర్సీపీ కలిసే ప్రసక్తే లేదు
10 Jun 2018 4:42 PM
చిత్తూరు: మైనార్టీలను వైయస్ఆర్సీపీ నుంచి దూరం చేసేందుకు నరేంద్రమోదీతో వైయస్ జగన్ కలిశారని చంద్రబాబు అసత్యప్రచారం చేస్తున్నారనిప్రత్యేక హోదా సాధనకు ఎంపీ పదవికి రాజీనామా చేసిన వైయస్ఆర్సీపీ నాయకుడు మిథున్రెడ్డి అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీతో వైయస్ఆర్సీపీ కలవదని ఆయన స్పష్టం చేశారు. మైనారిటీలకు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి 4 శాతం రిజర్వేషన్లు ఇస్తే..చంద్రబాబు అడ్డుపడే ప్రయత్నం చేశారని ధ్వజమెత్తారు.