19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలు
టీడీపీ పాలనలో దళితులకు చేసింది ఏమీ లేదు
30 Jun 2018 2:19 PM
విజయవాడ: రాష్ట్రంలో దళితుల పరిస్థితి ఒక్కశాతం కూడా మెరుగుపడలేదని, టీడీపీ పాలనలో దళితులకు చేసింది ఏమీ లేదని వైయస్ఆర్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగు నాగార్జున విమర్శించారు. రాజ్యాంగం చంద్రబాబు పాలనలో అపహాస్యం అవుతుందన్నారు. దళితులపై దాడులు చేస్తున్నారన్నారు. అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం టీడీపీ పాలన జరగడం లేదన్నారు. రూ.40 వేల కోట్లు వెచ్చించి దళితులకు ఏవేవో చేశామని ప్రచారం చేసుకోవడం సిగ్గు చేటు అన్నారు. బడ్జెట్లో దళితులకు ఎంత కేటాయించావో అందరికి తెలుసు అన్నారు. జనాభా ప్రతిపాదికన రావాల్సిన డబ్బులు ఎంత ఖర్చు చేశావని ప్రశ్నించారు.