మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
కులాల మధ్య చిచ్చు పెట్టడం మానేయాలి
31 Jul 2018 12:40 PM
విశాఖ: కాపు రిజర్వేషన్లపై వైయస్ జగన్ వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని వైయస్ఆర్సీపీ నగర అధ్యక్షుడు మళ్ల విజయ ప్రసాద్ మండిపడ్డారు. క్షణానికో మాట మార్చే చంద్రబాబు తనను నిలదీస్తారని వైయస్ జగన్పై బురద జల్లుతున్నారని పేర్కొన్నారు. కాపు కార్పొరేషన్కు రూ. 5 వేల కోట్లు ఇస్తామనిబాబు రూ.1300 కోట్లే ఇచ్చారన్నారు. రాజకీయాల కోసం కులాల మధ్య చిచ్చు పెట్టడం మానేయాలని విజయప్రసాద్ సూచించారు.