చంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంప్రజా ప్రభుత్వ ఎజెండా– మన జెండా
వైయస్ జగన్ వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారు
31 Jul 2018 2:24 PM
ప్రకాశం: కాపుల రిజర్వేషన్ల విషయంలో వైయస్ జగన్మోహన్రెడ్డి వ్యాఖ్యలను కొందరు రాజకీయ లబ్ధి కోసం వక్రీకరిస్తున్నారని వైయస్ఆర్సీపీ నాయకుడు మానుగంట మహీధర్రెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు తన అనుకూల మీడియా ద్వారా కుటిల రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో కులాలు, మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని ధ్వజమెత్తారు. అధికారంలోకి రాగానే 6 నెలల లోపే కాపులను బీసీల్లో చేరుస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు ఆ హామీని నెరవేర్చలేదన్నారు. కాపులకు రూ.10 వేల కోట్లను ఇస్తామన్న వైయస్ జగన్ ప్రకటన హర్షనీయమన్నారు. చంద్రబాబు మాయ మాటలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు.