చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
చంద్రబాబు అమెరికా యాత్ర బూటకం
24 Sep 2018 2:34 PM
కర్నూలు: అన్నపూర్ణ రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చిన వ్యక్తి చంద్రబాబు అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మహ్మద్ ఇక్బాల్ అన్నారు. చంద్రబాబు అమెరికా యాత్ర బూటకమన్నారు. కర్నూలు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇక్బాల్ మీడియాతో మాట్లాడుతూ.. ఓటు బ్యాంక్ రాజకీయాలతోనే బీజేపీతో చంద్రబాబు విభేదించారన్నారు. రాష్ట్రంలో ముస్లింలను పార్టీల వారిగా విభజించాలని చంద్రబాబు కుట్రపన్నుతున్నారన్నారు. త్వరలోనే టీడీపీ నయవంచన పాలనకు ప్రజలు చరమగీతం పాడతారన్నారు.