కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
హజ్ యాత్రీకులకు అసౌకర్యం
14 Aug 2018 11:24 AM
విజయవాడ: హజ్ వెళ్లే యాత్రీకులకు ప్రభుత్వం అసౌకర్యం కలిగించిందని వైయస్ఆర్సీపీ నాయకుడు మహ్మద్ ఇక్బాల్ విమర్శించారు. 2014లో టీడీపీకి ముస్లింంలు ఓట్లు వేయలేదని వారి పట్ల చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. అక్రమ క్వారీల వద్దకు ఎందుకు నిజనిర్ధారణ కమిటీలను అనుమతించడం లేదని ఆయన ప్రశ్నించారు.