పులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసా
మైనారిటీ మంత్రి లేని ఏకైక కేబినెట్ టీడీపీదే
06 Aug 2018 3:10 PM
కర్నూలు: దేశంలో మైనారిటీ మంత్రి లేని ఏకైక కేబినెట్ టీడీపీదే అని వైయస్ఆర్సీపీ నాయకుడు మహ్మద్ ఇక్బాల్ అన్నారు. రాష్ట్రంలో మైనారిటీల వెనుకబాటుతనానికి టీడీపీనే కారణమన్నారు. మైనారిటీలను టీడీపీ ఓటు బ్యాంకుగా వాడుతుందని మండిపడ్డారు.