సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్
మా అల్లుడిని తరిమికొట్టండి
30 Apr 2018 5:06 PM
నందమూరి లక్ష్మీపార్వతి
విశాఖ: అధికారం కోసం చంద్రబాబు దొంగ జపం చేస్తున్నారని, మా అల్లుడిని తరిమికొట్టాలని లక్ష్మీపార్వతి పిలుపునిచ్చారు. విశాఖ సభలో ఆమె మాట్లాడుతూ..కాంగ్రెస్ను ఎదిరించిన వీరులు ఎన్టీఆర్ , వైయస్ జగన్ మాత్రమే అన్నారు. వేలకొట్లు అడ్డదారిలో దోచిన చంద్రబాబు ఆ డబ్బును విదేశాల్లో దాచుకుంటున్నారని ఆరోపించారు. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతామని వైయస్ జగన్ ప్రకటించడం సంతోషకరమన్నారు.