మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
జగన్ ప్రజాదరణ చూసి బాబు తట్టుకోలేకపోతున్నారు
01 Aug 2018 5:56 PM
పశ్చిమ గోదావరి: వైయస్ జగన్ మోహన్ రెడ్డికి వస్తున్న ప్రజాదరణ చూసి చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని వైయస్ఆర్సీపీ నాయకుడు కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. వైయస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత కాపు సామాజిక వర్గానికి రూ. 10 వేల కోట్లు ఇస్తానని వైయస్ జగన్ హామీ ఇవ్వడం హర్షనీయమని వైయస్ఆర్సీపీ నాయకుడు కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. వైయస్ జగన్ వ్యాఖ్యలను చంద్రబాబు కావాలనే తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. వైయస్ జగన్ అధికారంలోకి వస్తేనే కాపులకు మేలు జరుగుతుందని చెప్పారు.