బస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం పాడేరు బీజేపీ ఇన్చార్జ్ వైయస్ఆర్సీపీలో చేరికథ్యాంక్యూ జగనన్నవిజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తాం గుర్తు పెట్టుకోండి వార్ వన్ సైడేజనసేన అధికార ప్రతినిధి లక్ష్మణరావు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్ సీపీలో చేరిన ఎచ్చర్ల టీడీపీ కీలక నేతలువైయస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేతవైయస్ఆర్ సీపీలో చేరిన లోలుగు లక్ష్మణరావువైయస్ఆర్ సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి
బాబు పాలన రావణాసురుడిని తలపిస్తుంది
31 Jul 2018 12:08 PM
వైయస్ఆర్ సీపీ నేత కొప్పున మెహన్రావు
తూర్పుగోదావరి: చంద్రబాబు పరిపాలన రావణాసురుడిని తలపిస్తుందని మాజీ మంత్రి, వైయస్ఆర్ సీపీ నేత కొప్పున మోహన్రావు విమర్శించారు. పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే వర్మ దేవుడికి కూడా శఠగోపం పెడుతున్నారన్నారు. ప్రజా సంకల్పయాత్రలో పాల్గొన్న కొప్పున మోహన్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే వర్మ ఏ పని చేయాలన్నా లంచాలు డిమాండ్ చేస్తున్నారన్నారు. నీరు–చెట్టు పేరుతో విపరీతమైన అవినీతికి పాల్పడుతున్నారన్నారు. ఆఖరికి పెన్షన్, రేషన్, ఇళ్ల పట్టాలు ఇవ్వాలన్నా.. లంచాలు ఇవ్వాలని స్థానిక ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు.