చంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంప్రజా ప్రభుత్వ ఎజెండా– మన జెండా
వేల కిలోమీటర్ల పాదయాత్ర వైయస్ జగన్కే సాధ్యం
27 Jun 2018 3:14 PM
తూర్పు గోదావరి: ఇన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేయడం ఒక్క వైయస్ జగన్కే సాధ్యమని వైయస్ఆర్సీపీ నాయకుడు కన్నబాబు పేర్కొన్నారు. ఒక సామాన్యమైన నాయకుడికి ఇది సాధ్యం కాదన్నారు. పాదయాత్రలో వైయస్ జగన్ కొన్ని లక్షల మందిని కలిశారని, కొన్ని వేల సమస్యలు తెలుసుకున్నారన్నారు. కోనసీమలో పైనుంచి ఫోటో తీస్తే పాము మెలికలు తిరిగినట్లు జనసందోహం ఉందన్నారు. జన ప్రభంజనం వైయస్ జగన్ పట్ల ఉన్న అభిమానానికి నిదర్శమన్నారు. తూర్పు గోదావరి జిల్లా వాసులు జగన్కు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. ఇన్ని వేల మందిని దగ్గరకు తీసుకొని మాట్లాడటం ఒక్క వైయస్ జగన్కే సాధ్యమన్నారు. ఈ పాదయాత్ర జీవితకాలంలో మరిచిపోలేని ఘటన అని పేర్కొన్నారు.