మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
గిరి శిఖరాల నుంచి జగనన్న కోసం..
20 Nov 2018 3:21 PM
విజయనగరంః వైయస్ జగన్మోహన్ రెడ్డి కోసం గిరి శిఖర గ్రామాల నుంచి కూడా గిరిజనులు పెద్దఎత్తున్న తరలివస్తున్నారని వైయస్ఆర్సీపీ నేత జోగారావు అన్నారు. రాజన్న బిడ్డ వైయస్ జగన్ అంటే గిరిజనులకు అమితమైన ప్రేమ అని, జననేతపై హత్యాయత్నం జరిగిన తర్వాత ఆయన ఎలా ఉన్నారనే అభిమానంతో ప్రజలందరూ వేయికన్నులతో ఎదురుచూస్తున్నారన్నారు.వైయస్ జగన్మోహన్ రెడ్డి ఊపిరిగా ప్రజలు భావిస్తున్నారన్నారు.వైయస్ జగన్ను సీఎం చేయడమే ధ్యేయంగా ఆయన వెంట నడుస్తున్నారన్నారు. టీడీపీ పాలనలో గిరిజనులు వంచనకు గురయ్యారన్నారు. దివంగత మహానేత వైయస్ఆర్ హయాంలో గిరిజనులు ఎంతో లబ్ధిపొందారని గుర్తు చేశారు.