మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
బాబు మైనార్టీలను ఓటు బ్యాంకుగానే చూస్తున్నారు
18 Jun 2018 12:33 PM
తూర్పుగోదావరి: మైనారిటీలను చంద్రబాబు ఓటు బ్యాంకుగానే చూస్తున్నారని రిటైర్డు ఐజీ ఇక్బాల్ విమర్శించారు. ఢిల్లీలో ప్రకంపనలు సృష్టిస్తానని, కేంద్రంపై యుద్ధం చేస్తానని ప్రగల్భాలు పలికిన చంద్రబాబు నీతి అయోగ్ సమావేశంలో ప్రధాని మోదీకి వంగి వంగి దండాలు పెట్టారని మండిపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు ఏమైనా చేస్తారన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి ముస్లింల సంక్షేమానికి కృషి చేశారని చెప్పారు. తండ్రి బాటలో నడుస్తున్న వైయస్ జగన్ ప్రజలకు మంచి చేసేందుకు ఎంతో కృషి చేస్తున్నారని చెప్పారు.