కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
పగలు కాంగ్రెస్..రాత్రి బీజేపీతో బాబు సంసారం
19 Jul 2018 11:39 AM
విజయవాడ: చంద్రబాబు పగలు కాంగ్రెస్తో, రాత్రి బీజేపీతో సంసారం చేస్తున్నారని వైయస్ఆర్సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు విమర్శించారు. బీజేపీ, టీడీపీ నాలుగేళ్లుగా కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని, పార్లమెంట్ సాక్షిగా మరోసారి కుమ్మక్కు రాజకీయాలు బట్టబయలు అయ్యాయని పేర్కొన్నారు. చంద్రబాబుకు రాజకీయ ప్రయోజనాలు ముఖ్యమని, రాష్ట్ర ప్రయోజనాలు ఆయనకు పట్టడం లేదన్నారు. టీడీపీ ఎంపీలు రాత్రి పూట ఎంత మంది బీజేపీ నేతలనను కలుస్తున్నారని ఆయన ప్రశ్నించారు.