ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు!
దోచుకోవడం..దాచుకోవడమేనా...ప్రజా సమస్యలు పట్టవా..!
29 Aug 2018 4:30 PM
–వైయస్ఆర్సీపీ నేత బొత్స సత్యనారాయణ
విజయనగరం: టీడీపీ నాయకులకు దోచుకోవడం..దాచుకోవడం తప్ప ప్రజా సమస్యలు పట్టడం లేదని వైయస్ఆర్ సీపీ సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. విజయనగరం జిల్లాలో విషజ్వరాలు విజృంభిస్తున్నా ప్రభుత్వానికి పట్టడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి పాలనకు,చంద్రబాబు పాలనకు సంబంధమే లేదని, వైయస్ఆర్ పాలన ప్రజాపాలన అని, చంద్రబాబుది అవినీతి పాలనగా బొత్స అభివర్ణించారు. తక్షణం జిల్లాలో హెల్త్ ఎమర్జెనీ ప్రకటించాలని ఆయన డిమాండు చేశారు.