వైయస్ఆర్ సీపీలో చేరిన ఎచ్చర్ల టీడీపీ కీలక నేతలువైయస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేతవైయస్ఆర్ సీపీలో చేరిన లోలుగు లక్ష్మణరావువైయస్ఆర్ సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి22వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంరేపు సీఎం వైయస్ జగన్ నామినేషన్మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులు
బీసీ సంఘాలన్నీ ఒకే గొడుగు కిందకు రావాలి
11 Jul 2018 2:55 PM
గుంటూరు : బీసీ సంఘాలన్నీ కూడా ఒకే గొడుగు కిందకు రావాలని వైయస్ఆర్సీపీ సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. గుంటూరులో నేషనల్ ఓబీసీ ఫెడరేషన్ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు బీసీలకు అనేక హామీలు ఇచ్చారని, అధికారంలోకి వచ్చాక బీసీలకు ఆయన చేసిందేమీ లేదని ఆయన మండిపడ్డారు. నాయీ బ్రాహ్మణులను చంద్రబాబు ఇటీవల బెదిరించారని గుర్తు చేశారు. బీసీలకు చట్టభద్రత కల్పించాలని ఆయన డిమాండు చేశారు. వైయస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక బీసీ డిక్లరేషన్ ప్రకటించి తోడుగా ఉంటామని చెప్పారు.