మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
ఆ రెండు పార్టీలు మోసం చేశాయి
24 Apr 2018 1:23 PM
హైదరాబాద్: ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చి ఏపీ ప్రజలందరిని బీజేపీ, టీyî పీలు కలిసి మోసం చేశాయని వైయస్ఆర్సీపీ సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ విమర్శించారు. ఆ రెండు పార్టీలు ఏప్రిల్ 30న వెంకటేÔ¶ ్వరస్వామి సాక్షిగా వంచించాయని, అదే రోజున వంచన దినంగా పాటిస్తున్నామన్నారు. కేంద్రంతో దూకుడు వద్దని గవర్నర్ చెప్పినట్లు టీడీపీ చెబుతోందన్నారు. వాళ్ల తాలుకా మీడియా కూడా పుంకాలు పుంకాలుగా వార్తలు రాస్తున్నారని విమర్శించారు.