మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
చంద్రబాబు పాలనలో అభివృద్ధి శూన్యం
11 Aug 2018 3:35 PM
– వైయస్ఆర్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ
విజయనగరం: చంద్రబాబు పాలనలో అభివృద్ధి శూన్యమని వైయస్ఆర్సీపీ సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. విజయనగరం జిల్లాలో నిర్వహించిన బూత్ కమిటీ శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నాలుగేళ్లలో అశోక్గజపతిరాజు జిల్లాకు చేసిన అభివృద్ధి ఏంటని ప్రశ్నించారు. టీడీపీ నేతల అవినీతిని ఎండగట్టి ప్రజలను చైతన్య పరిచేలా బూత్ కమిటీలు పని చేయాలని బొత్స సత్యనారాయణ సూచించారు.