కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
బలహీన వర్గాల అభ్యున్నతే వైయస్ జగన్ ధ్యేయం
18 Jul 2018 4:39 PM
శ్రీకాకుళం: ప్రజా సంకల్ప యాత్ర బలహీన వర్గాల భరోసా యాత్రగా సాగుతుందని వైయస్ఆర్సీపీ సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..వైయస్ జగన్ బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా పని చేస్తున్నారని తెలిపారు. బీసీ విద్యార్థులకు స్కాలర్షిపులు ఇచ్చిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డిదే అని పేర్కొన్నారు. అట్టడుగున ఉన్న వారిని నాడు వైయస్ రాజశేఖరరెడ్డి ఆదుకున్నారని చెప్పారు.