మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
పోలవరంపై ఈ ప్రభుత్వాలకు చిత్తశుద్ధి కరువు
12 Jul 2018 1:21 PM
బొత్స సత్యనారాయణ
హైదరాబాద్: పోలవరాన్ని వదిలేసి పట్టిసీమకు ప్రాధాన్యత ఇచ్చారని విమర్శించారు. ఈ నాలుగేళ్లలో బడ్జెట్ కేటాయింపులు నామమాత్రంగా ఉన్నాయన్నారు. కేంద్రంలో బీజేపీకి, టీడీపీ నేతలకు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. కేంద్రం నిర్మించాల్సిన పోలవరాన్ని చంద్రబాబు తన స్వార్థం కోసం తీసుకున్నారని మండిపడ్డారు. డీపీఆర్లో ఎందుకు వ్యత్యాసాలు వచ్చాయని ఆయన నిలదీశారు. భూసేకరణ ఎందుకు పెరిగిందని, నిర్మాణ వ్యయం ఎందుకు పెరిగిందని కేంద్ర మంత్రి ఇవాళ కొత్తగా ప్రశ్నించడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. పోలవరాన్ని నిర్మించే చిత్తశుద్ధి ఉందా అని ప్రశ్నించారు.