మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
టీడీపీ ఎమ్మెల్యే ఆంజనేయులు చరిత్ర అందరికీ తెలుసు
11 Aug 2018 3:16 PM
గుంటూరు: వినుకొండ టీడీపీ ఎమ్మెల్యే ఆంజనేయులు చరిత్ర అందరికీ తెలుసు అని బొల్లా బ్రహ్మనాయుడు విమర్శించారు. ఎమ్మెల్యే ఆంజనేయులు స్మగ్లింగ్ చేసి డబ్బులు సంపాదిస్తున్నారని వైయస్ఆర్సీపీ నేత బొల్లా బ్రహ్మనందనాయుడు విమర్శించారు. హత్యా రాజకీయాలు, శవ రాజకీయాలు చేసే చరిత్ర ఆంజనేయులుదే అన్నారు. వ్యాపారంలో తన పార్టనర్నే హత్య చేయించిన వ్యక్తి ఆంజనేయులు అన్నారు. పార్టనర్ భార్యను కూడా బెదిరించి వాళ్ల ఆస్తులను ఆంజనేయులు బలవంతంగా లాక్కున్నారని విమర్శించారు. వేల కోట్లు ఎలా సంపాదించారో సమాధానం చెప్పాలని డిమాండు చేశారు. తనపై హత్య కేసు బనాయించడానికి పోలీసులపై ఆంజనేయులు ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. పోలీసులు పక్షపాతం లేకుండా విచారణ చేస్తే వాస్తవాలు వెల్లడవుతాయని చెప్పారు. ఆంజనేయులు ముగ్గురిని చంపించినట్లు వినుకొండలో ప్రచారం జరుగుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో వినుకొండలో వైయస్ఆర్సీపీ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు.