ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు!
ప్రజలు నమ్మే స్థితిలో లేరు
30 Apr 2018 12:14 PM
భూమన కరుణాకర్రెడ్డి
విశాఖ: ప్రత్యేక హోదాను అడుగడుగునా వ్యతిరేకించిన వ్యక్తి చంద్రబాబు అని, హోదాపై ఆయన పోరాటం అంటే ప్రజలు నమ్మే స్థితిలో లేరని వైయస్ఆర్సీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్రెడ్డి అన్నారు. నాలుగేళ్లు రాష్ట్ర ప్రజలను మోసం చేసిన వ్యక్తి ఇప్పుడు యూటర్న్ తీసుకొని పోరాటం చేస్తున్నట్లు డ్రామాలాడితే నమ్మే స్థితిలో లేరన్నారు.