వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
ఓటుకు కోట్లు కేసులో బాబే ముద్దాయి
09 May 2018 11:17 AM
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబే ముద్దాయని అని, ఆయనను ఏ రోజు కూడా తెలంగాణ పోలీసులు విచారణకు పిలువ లేదని వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్రెడ్డి అన్నారు. చంద్రబాబు ఇంతకాలం ఎవరైనా మేనేజ్ చేసుకోగలమన్న విశ్వాసంతో మోడీ ప్రభుత్వాన్ని భుజాల మీద మోసి, ఈ రోజు తనకు ఏమీ కాదులే అన్న స్థాయిలోకి వెళ్లారన్నారు. ఇవాళ కేసీఆర్ ఈ కేసుపై విచారణ చేపట్టినట్లు వార్తలు రావడంతో చంద్రబాబుకు వణుకు మొదలైందన్నారు. ఈ కేసులో నిజమైన దోషులను బయటకు తీసే విధంగా చిత్తశుద్ధితో కేసీఆర్ప్రభుత్వం వ్యవహరించాలని డిమాండు చేశారు.