21వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంస్టేట్ క్రిస్టియన్ మైనారిటీ అఫైర్స్ ఎలక్షన్ కో-ఆర్డినేటర్ల నియామకంజనసేన చంద్రబాబుకు ఓ భజన సేనబాబు, పవన్, షర్మిలపై ఈసీకి ఫిర్యాదునవరత్నాల పథకాలపై ఎల్లో బ్యాచ్ విష ప్రచారం బ్రాహ్మణ సంక్షేమానికి వైయస్ఆర్సీపీ ప్రభుత్వం కృషిఓటర్లను వెధవలు అనడం ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేయడమే మేమంతా సిద్ధం - 21వ రోజు షెడ్యూల్అధికారం కోసం చంద్రబాబు ఎంతకైనా తెగిస్తారుపొలిటికల్ ప్యాకేజీ ప్రొఫిషనల్ పవన్ కల్యాణ్!
ప్రజల జీవితాల్లో వెలుగు నింపేందుకే వైయస్ జగన్ ఆరాటం
12 Mar 2018 12:30 PM
హైదరాబాద్: ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకు వైయస్ జగన్మోహన్రెడ్డి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారని పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్రెడ్డి అన్నారు. మహానేత ఆశయ సాధన కోసం వైయస్ జగన్ అనేక పోరాటాలు చేస్తున్నారన్నారు. హైదరాబాద్ లోటస్పాండ్లోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఆవిర్భావ దినోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. గొప్ప ఆశయ సాధన కోసం ప్రజా సంకల్పయాత్రతో ప్రజలందరినీ మమేకం చేస్తూ ముందుకు సాగుతున్నారన్నారు. చంద్రబాబు పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలంతా ఎదురు చూస్తున్నారన్నారు. దేశ, విదేశాల్లోని వైయస్ఆర్ అభిమానులకు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు 8వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.