మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు పరామర్శ
24 Aug 2018 4:33 PM
అనంతపురం: అనంతపురం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 8 మంది మృతి చెందారు. మృతుల కుటుంబాలను వైయస్ఆర్సీపీ నాయకులు పరామర్శించి, ఓదార్చారు. వైయస్ఆర్సీపీ సీనియర్ నేత అనంత వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే విశ్వేశ్వర్రెడ్డి రోడ్డు ప్రమాద ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.10 లక్ష ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు.