19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలు
పట్టుదల గల నేత వైయస్ జగన్
22 Sep 2018 12:11 PM
విశాఖః ప్రజల కోసం ఎన్నివేల కిలోమీటర్లయిన నడిచే పట్టుదల జననేత వైయస్ జగన్మోహన్ రెడ్డిలో కనిపిస్తుందని వైయస్ఆర్సీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. సమర్థ నాయకత్వం కలిగిన జననేత జగనే రాష్ట్రానికి రథసారధిగా ఉండాలని రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారన్నారు. వైయస్ జగన్ మనోసంకల్పమే రాబోయే ఎన్నికల్లో వైయస్ఆర్సీపీని అధికారంలోకి తీసుకువస్తుందన్నారు.రాష్ట్రంతో బాటు ప్రపంచం అంతా జననేత వైపు చూస్తుందన్నారు.ప్రజా సంకల్పయాత్రలో ప్రజలతో మమేకమవుతూ ప్రజల కష్టాలను తీర్చేందుకు అహర్నిశలు శ్రమిస్తున్న వైయస్ జగన్ ప్రజలకు ఆశాకిరణంగా కనిపిస్తున్నారన్నారు.