వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
బాబును ఓటుకు కోట్లు కేసు వెంటాడుతోంది
18 Sep 2018 2:43 PM
వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు
విజయవాడ: చంద్రబాబును ఓటుకు కోట్లు కేసు వెంటాడుతోందని వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. ఈ కేసు నుంచి తప్పించుకునేందుకే బాబు హైదరాబాద్ నుంచి పరారై విజయవాడకు వచ్చారన్నారు. ఉమ్మడి ఆస్తుల కేసులో చంద్రబాబు ఎందుకు నోరెత్తడం లేదని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా రాకపోవడానికి చంద్రబాబే కారణమని విమర్శించారు.