రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజ
స్పీకర్ అసెంబ్లీ విలువలు మంటగలపడం సబబేనా?
28 Aug 2018 2:22 PM
వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు
హైదరాబాద్: శాసన సభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు చంద్రబాబు ఫ్లెక్సీకి పాలాభిషేకం చేయడం బాధాకరమని వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. కోడెల శివప్రసాదరావు శాసనసభ విలువలను మంటకలిపే రీతిలో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ విలువలు మంటగలిపేలా స్పీకర్ వ్యవహరించడం సబబేనా అని ప్రశ్నించారు. టీడీపీ సర్కార్ అప్పు చేసి మరీ దుబారా కార్యక్రమాలు చేయడం చేపట్టడం, పంటి వైద్యం కోసం లక్షల రూపాయల ప్రజాధనం చెల్లించడం ఎంతవరకు న్యాయమని నిలదీశారు.