అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్
టీడీపీ నాయకులను గ్రామాల్లో తిరుగనివ్వొద్దు
07 Apr 2018 7:01 PM
గుంటూరు: టీడీపీ నాయకులను గ్రామాల్లో తిరుగనివ్వద్దని వైయస్ఆర్సీపీ నాయకులు ఆదిశేషగిరిరావు పిలుపునిచ్చారు. తెనాలి సభలో ఆయన మాట్లాడారు. తెలుగు దేశం ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని ఆదిశేషగిరి రావు విమర్శించారు. జన్మభూమి కమిటీలతో అవినీతిలో కూరుకుపోయారని తెలిపారు. అందరం ఒక్కటై వైయస్ జగన్ను ముఖ్యమంత్రిని చేసుకుందామని, రాజన్న రాజ్యాన్ని మళ్లీ తెచ్చుకుందామన్నారు. రాజకీయ దళారిగా ఉన్న చంద్రబాబు అఖిలపక్షం పేరుతో మరోమారు మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. ఏపీ ప్రజలకు చంద్రబాబు క్షమాపణ చెబితే తప్ప..వారిని ఊర్లో తిరుగనివ్వద్దని పిలుపునిచ్చారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి పాలన చూశామని, ఎన్నో పథకాలు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని తెలిపారు. తెనాలి ప్రజలు విజ్ఞులని, ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి సూచించారు.