రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజ
వైయస్ జగన్ వెలుగులా వచ్చాడు
05 Sep 2018 4:47 PM
విశాఖ: చీకటిలో ఉన్న ఈ నియోజకవర్గానికి వైయస్ జగన్ వెలుగులా వచ్చారని వైయస్ఆర్సీపీ సమన్వయకర్త ఆదిప్రాజు పేర్కొన్నారు. సబ్బవరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో జిల్లాను ఎంతో అభివృద్ధి చేశారన్నారు. ఇవాళ టీడీపీ పాలనలో చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ కలిసి ఉద్యోగాలను అమ్ముకుంటున్నారని విమర్శించారు. నియోజకవర్గంలో భూ సమస్యను స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ఎన్నికలకు ముందు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి మాట తప్పారన్నారు. అసెంబ్లీలో ఏ నాడు కూడా ఎమ్మెల్యే మాట్లాడలేదన్నారు. జె్రరిపోతుల సంఘటనలో ఎమ్మెల్యే కుమారుడు లేడని నిరూపించగలరా అని ప్రశ్నించారు. యువకులందరం కలుసుకుంటే చేయలేనిది ఏమీ లేదన్నారు. వైయస్ జగన్ నాయకత్వంలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు.