రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
చిత్తశుద్ధి ఉంటే అవిశ్వాస తీర్మానానికి మద్దతివ్వండి
11 Mar 2018 4:27 PM
– వైయస్ జగన్తో వైయస్ఆర్సీపీ నేతల భేటీ
ప్రకాశం: ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే వైయస్ఆర్సీపీ ఎంపీలు పెట్టే అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాలని పార్టీ నంద్యాల పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా ప్రజా సంకల్ప యాత్రలో ఉన్న వైయస్ జగన్ మోహన్ రెడ్డిని ఆదివారం చీరాల నియోజకవర్గంలో కర్నూలు జిల్లా నేతలు భేటీ అయ్యారు. ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న ఏకైక నేత వైయస్ జగన్ అన్నారు. చంద్రబాబు డ్రామాలను ప్రజలంతా గమనిస్తున్నారని తెలిపారు.