మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
ప్రభుత్వ చీఫ్ విప్పై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు
25 Mar 2015 1:32 PM
హైదరాబాద్: ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వశ్రీనివాసులపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన బుధవారం సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. ఈనెల 18న పట్టిసీమ ప్రాజెక్టుపై చర్చ సందర్భంగా వైఎస్ జగన్..శాసనసభకు చదివి వినిపించిన డాక్యుమెంట్లను పనికి రానివని ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వశ్రీనివాసులు ఆరోపించారు. అయితే కాల్వ శ్రీనివాసులు చేసిన వ్యాఖ్యలు అసత్యమైనవంటూ ఉప్పులేటి కల్పన సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు.