చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
అడ్డగోలు పాలనా విధానాలను వివరించేందుకే పాదయాత్ర
27 Jun 2018 2:26 PM
శ్రీకాకుళం: రాష్ట్రంలో జరుగుతున్న అడ్డగోలు పాలనా విధానాలను ప్రజలకు వివరించేందుకే వైయస్ జగన్ పాదయాత్ర చేయాల్సి వచ్చిందని వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. ప్రజల ఆస్తిని సింగపూర్ కంపెనీలకు చంద్రబాబు ధారదత్తం చేస్తున్నారని ఆయన విమర్శించారు. రాజధాని బూముల్లో 58 శాతం సింగపూర్ కంపెనీలదన్నారు. 42 శాతం ప్రభుత్వానిది అంటే అన్యాయమన్నారు. కారు చౌకగా విదేశీ కంపెనీలకు ప్రజలాస్తిని 1600 ఎకరాలు అప్పగించారన్నారు. స్వీస్ ఛాలెంజ్ విధానాన్ని సుప్రీం కోర్టు తప్పుపట్టిందన్నారు. అయినా ఖాతరు చేయకుండా అదే విధానంలో రాజధాని నిర్మాణం కోర్టు ధిక్కారణ కాదా అని ప్రశ్నించారు.