మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
అత్త సొమ్ము అల్లుడు దానం
11 Aug 2018 1:16 PM
విజయవాడ: టీడీపీ ప్రభుత్వ వ్యవహారం సిగ్గు పడేలా ఉందని విజయవాడ నరగ పాలక సంస్థ వైయస్ఆర్సీపీ ఫ్లోర్ లీడర్ పుణ్యశీల మండిపడ్డారు. నగర పాలక సంస్థ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు కూడా మున్సిపల్ నిధులు వాడుకోవడం ఎంతవరకు సమంజసమని ఆమె ప్రశ్నించారు. నగర పాలక సంస్థ వ్యవహారం అత్త సొమ్ము అల్లుడు దానంలా ఉందని ఎద్దేవా చేశారు,