సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్
వైయస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రాస్తారోకో
29 Dec 2017 12:29 PM
అనంతపురం: వేరుశనగ కొనుగోలు చేయాలంటూ గుత్తి మార్కెట్ యార్డు వద్ద వైయస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రైతులు రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త వై.వెంకట్రామిరెడ్డి ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. రైతులను ఆదుకోకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.