బస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం పాడేరు బీజేపీ ఇన్చార్జ్ వైయస్ఆర్సీపీలో చేరికథ్యాంక్యూ జగనన్నవిజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తాం గుర్తు పెట్టుకోండి వార్ వన్ సైడేజనసేన అధికార ప్రతినిధి లక్ష్మణరావు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్ సీపీలో చేరిన ఎచ్చర్ల టీడీపీ కీలక నేతలువైయస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేతవైయస్ఆర్ సీపీలో చేరిన లోలుగు లక్ష్మణరావువైయస్ఆర్ సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి
రామయ్యపట్నం పోర్టు సాధనకు పోరాటం
16 Jul 2018 2:25 PM
ప్రకాశం: రామయ్యపట్నం పోర్టు సాధనకు పోరాటం చేస్తామని మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. రామయపట్నం పోర్టు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని వైయస్ఆర్సీపీ సీనియర్ నాయకులు వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కై జిల్లాకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. రామయపట్నం పోర్టుపై ప్రజా సంఘాలను కలుపుకుని పోరాటం చేస్తామని సుబ్బారెడ్డి వెల్లడించారు.