మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
ఢిల్లీలో టీడీపీ ఎంపీల డ్రామాలు మొదలు
18 Jul 2018 11:55 AM
అనంతపురం: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కావడంతో ఢిల్లీలో టీడీపీ ఎంపీలు తమ డ్రామాలను మొదలుపెట్టారని వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి అనంత వెంకట్రామిరెడ్డి విమర్శించారు. వైయస్ జగన్ వల్లే హోదా అంశం సజీవంగా ఉందని మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధనకు వైయస్ఆర్సీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేశారన్నారు. ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఆమరణ దీక్ష చేశారని గుర్తు చేశారు. బీజేసీతో నాలుగేళ్లు అంటకాగి ఇప్పుడు చంద్రబాబు డ్రామాలాడుతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబుకు ఎన్నికల భయం పట్టుకుందని ఆయన విమర్శించారు.