కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
చిత్తూరు జిల్లాలో వైయస్ఆర్సీపీ సంఘీభావ పాదయాత్ర
23 Sep 2018 2:09 PM
చిత్తూరుః వైయస్ జగన్ ప్రజా సంకల్పయాత్ర 3వేల కిలోమిటర్ల పూర్తిచేసుకోనున్న సందర్భంగా వైయస్ఆర్సీపీ శ్రేణులు పాదయాత్ర నిర్వహించారు. కలకడ మండల గోపాలపురం నుంచి బాలయ్యగారి పల్లి వరుకు పాదయాత్ర సాగింది. మాజీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. మదనపల్లిలో ఒకటో వార్డు అమ్మచెరువు మిట్ల, చంద్రకాలనీలో ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డి ఆధ్వర్యంలో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికి వైయస్ఆర్సీపీ నవరత్నాలను ప్రచారం చేశారు.