రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
చంద్రబాబు పేరు వంచన..మోసం
11 Aug 2018 1:37 PM
వైయస్ఆర్ జిల్లా: చంద్రబాబు పేరు చెబితే వంచన, మోసం గుర్తుకు వస్తాయని వైయస్ఆర్సీపీ తాజా మాజీ ఎంపీ వైయస్ అవినాష్రెడ్డి విమర్శించారు. శనివారం వైయస్ఆర్ జిల్లా వేంపల్లి మండల బూత్ కమిటీ విస్తృత స్థాయి సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీ వైయస్ అవినాష్రెడ్డి, వైయస్ వివేకానందరెడ్డి, మేయర్ సురేష్బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ఎల్లో మీడియా వైయస్ఆర్సీపీపై దుష్ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. వైయస్ఆర్ అంటేనే సంక్షేమ పథకాలు గుర్తుకొస్తాయని, చంద్రబాబు పేరు చెబితేనే వంచన, మోసం అని విమర్శించారు. చంద్రబాబు డబ్బా కొట్టుకోవడం తప్పా చేసిందేమీ లేదని మండిపడ్డారు. బూత్ కమిటీ సభ్యులు, కన్వీనర్లు పోలింగ్ బూత్లపై దృష్టి పెట్టాలని సూచించారు.