చంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంప్రజా ప్రభుత్వ ఎజెండా– మన జెండా
రాజమహేంద్రవరం లో వైఎస్సార్సీపీ ధర్నా
07 May 2016 7:47 PM
రాజమహేంద్రవరం)) అసలైన నిరుపేదలకే ఇళ్లు, ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరుతూ
వైఎస్సార్సీపీ నాయకులు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆందోళన చేపట్టారు.
సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట జరిగిన ఆందోళనలో పెద్ద ఎత్తున నాయకులు పాల్గొన్నారు. మునిసిపల్
కార్పొరేటర్ గుత్తుల మురళీధర్ రావు నాయకత్వంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు,
అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పార్టీ సీనియర్ నేతలు ఈ కార్యక్రమాన్ని
సమన్వయం చేశారు.