కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
మచిలీపట్నం కలెక్టరేట్ వద్ద వైయస్సార్సీపీ ధర్నా
09 Jan 2017 1:21 PM
కృష్ణా జిల్లాః కుమ్మరుల ఇళ్ల తొలగింపుపై మచిలీపట్నంలో ఆందోళన కొనసాగుతోంది. స్టేడియం కోసం ఇళ్లను తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అడ్డుకున్న బాధితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితులకు మద్దతుగా ప్రభుత్వ తీరును నిరసిస్తూ కలెక్టరేట్ వద్ద వైయస్సార్సీపీ నేతలు ధర్నా చేపట్టారు.