ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!
కదిరి ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా
05 Apr 2017 4:40 PM
అనంతపురంః రాజ్యాంగాన్ని అపహాస్యం చేసిన తెలుగుదేశం ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈ నెల 7వ తేదీన ఉదయం 9 గంటలకు కదిరి ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించనున్నట్లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కదిరి నియోజకవర్గ సమన్వయకర్త డా.పివి సిద్దారెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న అన్ని మండలాల వైయస్సార్సీపీ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, మండల కన్వీనర్లు, నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు.